టై బజార్ వేలం రెండు లక్షల 83000

టై బజార్ వేలం రెండు లక్షల 83000

మాసాయిపేట ,మార్చి 25 (ప్రజాస్వరం):

 

మండల కేంద్రం లో తైబజార్ వేళం బుధవారం సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తైబజార్ వేలం వేశారు.రూ.2లక్షల 83000రూపాయల తో 

చిట్టిమిల్ల సిద్దిరాములు వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞానేశ్వర్ ఎంపీ ఓ నరేష్ పంచాయతీ సెక్రెటరీ రాణి వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు