త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు...
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 14 (ప్రజాస్వరం):
మాసాయిపేట మండలంలోని తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ భవాని సౌందర్య రఘు అన్నారు. గ్రామంలో పరిధిలోని ఆరు వార్డులో వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని నూతన బోరుబావికి మోటర్ బిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నీరు వృథా చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భవాని సౌందర్య రఘు బాలేష్ నరసింహులు తిరుపతి పాల్గొన్నారు.
Latest News
14 Mar 2026 19:45:04
రామాయంపేట, మార్చ్ 14 ( ప్రజాస్వరం ): రామాయంపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో...


