ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....

రాము నాయక్ ....

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....

మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) :

 

మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్ లు అంసీమనోహర్ రాము నాయక్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) :   మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...
రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....
కొనుగోలు కేంద్రం ఏర్పాటు....
అరైవ్ అలైవ్ కార్యక్రమం....
గ్రామ సభలో రోడ్డు భద్రత పై అవగాహన...
మున్సిపాలిటీలో అంగన్ వాడి టీచర్లకు మొబైల్ లు పంపిణి..
కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం....