అరైవ్ అలైవ్ కార్యక్రమం....
By Prajaswaram
On
మాసాయిపేట ,ఏప్రిల్ 13 (ప్రజాస్వరం):
మండలంలోని రైతు వేదికలో సోమవారం పోలీసులు 'అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ పనిచేయవని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Latest News
13 Apr 2026 19:46:23
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) : మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...


