సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత....

ఎంపీ రఘునందన్ రావు...

సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత....

మాసాయిపేట ,ఏప్రిల్ 04(ప్రజాస్వరం)

 

చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన బానోత్ రాములుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నవీన్ యాదవ్, లింగం నాయక్, ఆకారం బాబు, శ్రీకాంత్, చంద్ర తదితరులు పాల్గొని ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.... సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత....
మాసాయిపేట ,ఏప్రిల్ 04(ప్రజాస్వరం)   చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన బానోత్ రాములుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న...
పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టిన గ్రామస్తులు ....
ఈ నెల 23 నుంచి 36 వ బ్రహ్మోత్సవ సమహ్వనం....
ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ...
రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన రేకుల తొలగింపు...
మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి....
అంగన్వాడి ఎదురుగా ట్రాన్స్ పార్మర్ ను బిగించవద్దు..