కొనుగోలు కేంద్రం ఏర్పాటు....

కొనుగోలు కేంద్రం ఏర్పాటు....

మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం):

 

జిల్లా అధికారి అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశాల మేరకు మాసాయిపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డిటి శ్రీకాంత్ ఏవో కవిత, సర్పంచ్ కృష్ణారెడ్డి కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్, నరసింహులు, రైతులు తదితరులు పాల్గొన్నారు .

Related Posts

Latest News

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.....
మాసాయిపేట, ఏప్రిల్ 13 (ప్రజాస్వరం) :   మాసాయిపేట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక వివిధ గ్రామాల సర్పంచ్...
రోడ్డు నియమాలు పాటించండి - ప్రమాదాలను నివారించండి....
కొనుగోలు కేంద్రం ఏర్పాటు....
అరైవ్ అలైవ్ కార్యక్రమం....
గ్రామ సభలో రోడ్డు భద్రత పై అవగాహన...
మున్సిపాలిటీలో అంగన్ వాడి టీచర్లకు మొబైల్ లు పంపిణి..
కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం....