కడుపు నొప్పి తో విద్యార్థి
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం):
పూర్ణరాజు గౌడ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన కనుకొల్లా గణేష్ (15) అనే ఐటిఐ చదువుతున్నా విద్యార్థి కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఉరివేసుకొని హత్యహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
తండ్రి కనుకొల్లా సిద్ధిరములుపోలీసులకు పిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై గంగా రాజు తెలిపారు
Latest News
24 Jan 2026 20:03:57
తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి చేగుంట మండలం చిట్టోజ్ పల్లి లో శనివారం మధ్యాహ్నం పూరి గుడిసె దగ్ధమై భారీగా...


