వెయ్యెండ్ల చరిత్ర కలిగిన సోమనాథ్ ఆలయం.
By Prajaswaram
On
ఆలయాలను కాపాడుకుందాం
వర్గల్ శంభుగిరి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
గజ్వేల్, వర్గల్ జనవరి 10 (ప్రజాస్వరం):
1026 జనవరిలో గజినీ మమ్మద్ అమర్నాథ్ సోమనాథ్ ఆలయంపై దాడి చేయాగా ఆ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించబడి వెయ్యి సంవత్సరాలు నుండి పూజలు అందుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపు మేరకు వర్గల్ మండలంలోని శివాలయంలో ఓంకార మంత్రాన్ని పటిoచి, అభిషేకం అర్చనలు పూజలు హారతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్, సీతారాంపల్లి సర్పంచ్ రామాంజనేయులు, బూత్ అధ్యక్షులు బద్రినాథ్, సుధాకర్ రెడ్డి, రేణుదాస్, నాయకులు శ్రీకాంత్, వెంకటేష్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
Latest News
24 Jan 2026 16:55:42
తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం) : పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామం శివారులో గల వీరభద్ర రైస్ మిల్ లో మెదక్...


