అటవీ జంతువుల సర్వే ప్రారంభం

అటవీ జంతువుల సర్వే ప్రారంభం

 తూప్రాన్ జనవరి 20 (ప్రజాస్వరం ):

పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలంలో అటవీ జంతువుల గణన సర్వే మొదలైందని అటవి శాఖ సెక్షన్ ఆఫీసర్ ఓం ప్రకాష్ తెలిపారు. ఈనెల 20 21 22 రోజులలో మాంసా ఆహార జంతువుల గణన ఉంటుందని 23 24 25 తేదీల రోజులలో శాఖాఆహార జంతువుల గణన సర్వే ఉంటుందని సెకషన్ అధికారి ఓం ప్రకాష్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ చిరంజీవి శిక్షణ విద్యార్థులు పాల్గొంటున్నారు