ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....

జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌...

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....

తూప్రాన్‌, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం):

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్. రామాయంపేట నర్సాపూర్ మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేష్‌ పేర్కొన్నారు. మంగళవారం తూప్రాన్‌ మున్సిపల్‌ పరిధిలోని 16 వార్డుల్లో పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, కమిషనర్‌ గణేష్‌రెడ్డి, తహసీల్దార్‌ చంద్రాశేఖర్‌రెడ్డిలతో పాటు పోలింగ్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.... ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....
తూప్రాన్‌, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్. రామాయంపేట నర్సాపూర్ మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌...
నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం..
ఎల్లంపేట్ చైర్ పర్సన్ పీఠం కాంగ్రెస్ దే....
బాలాజీ నగర్ లో టైగర్ కారింగుల నర్సింగరావు గౌడ్ 27వ వర్ధంతి ...
మున్సిపల్ పైన బీజేపీ జెండా ఎగరెయ్యాలి...
పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫామ్‌ల పంపిణీ
దౌల్తాబాద్ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు...