గ్రామీణ యువకుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొదించాలి...
బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి
By Prajaswaram
On
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి
గజ్వెల్ జనవరి 25 (ప్రజాస్వరం):
గ్రామీణ యువకుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం కోసం పోటీలు దోహదపడతాయని బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అన్నారు.వర్గల్ మండలంలోని సీతారాంపల్లిలో మెదక్, పార్లమెంట్ సభ్యులు రఘునాధన్ రావు పిలుపు మేరకు గ్రామస్థాయి క్రీడా పోటీలను ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుక్కల అండాలు రామంజనేయులు మాట్లాడుతూ.. క్రీడలు శారీరకధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడలు శారీరక మానసిక వికాసానికి మార్గదర్శం కావలని, గెలుపు ఓటములు జీవితంలో భాగమేనని ప్రతి ఒక్కరూ క్రీడా ఉత్సాహాన్ని స్వీకరించాలన్నారు.ఈ ఉపసర్పంచ్ అజ్మీరచిరంజీవి, బూత్ అధ్యక్షుడు రేణుదాస్, వార్డ్ మెంబర్స్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
05 Feb 2026 20:10:00
తూప్రాన్, ఫిబ్రవరి 5 (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపాలిటి 14వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం.... బ్రహ్మరథం పట్టిన వార్డు ఓటర్లు......


