అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ల సీజ్ ....

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ల సీజ్ ....

ప్రజాస్వరం,మేడ్చల్:

కిష్టాపూర్‌లోని కాసా గ్రాండ్ సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 భారీ టిప్పర్లను మేడ్చల్ పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు, రవాణా బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ తహసీల్దార్ భూపాల్ హెచ్చరించారు.

Latest News

మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు..... మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు.....
ప్రజాస్వరం,మేడ్చల్ :   మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో...
మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు...
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ల సీజ్ ....
తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మెనంగిరి రవితేజ....
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలి..
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదిన వేడుకలు...
మేడ్చల్ :మయోర ఇండియా ఉద్యోగుల ఆందోళన ఉధృతం....