మేడ్చల్లో ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు...
By Prajaswaram
On
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రేషన్ దుకాణాల్లో నిల్వలు, ఈ-పాస్ యంత్రాలు, పంపిణీ రికార్డులను పరిశీలించారు. అనంతరం కిష్టాపూర్లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల వంటగదిని తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
Latest News
11 Sep 2026 14:23:39
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో...


