మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు.....

మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు.....

ప్రజాస్వరం,మేడ్చల్ :

 

మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో ఖర్చు చేస్తుంటే పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల పాలిటా యమదూతలుగా మారారు.పాఠశాలకు గుడ్లు సరఫరా చేసే గుత్తేదారు సకాలంలో పంపిణీ చేస్తున్నప్పటికీ ఆగస్టు కు చెందిన గుడ్లను అందచేస్తున్నారు.ఇరవై రోజుల కిందటి గుడ్లను భోజనంలో విద్యార్థులకు అందిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.ఈ ఆహారంతో అస్వస్తకు గురై రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Latest News

మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు..... మేడ్చల్:గురుకుల విద్యార్థులకు కాలం చెల్లిన గుడ్లు.....
ప్రజాస్వరం,మేడ్చల్ :   మేడ్చల్ కిష్టాపూర్ లోని TGSWR గురుకుల విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం శాపంగా మారింది.ఓ వైపు ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు పోషక ఆహారాన్ని అందిచేందుకు కోట్లల్లో...
మేడ్చల్‌లో ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు...
అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ల సీజ్ ....
తెలంగాణ NSUI రాష్ట్ర కార్యదర్శిగా మెనంగిరి రవితేజ....
షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై కఠిన చర్యలు తీసుకోవాలి..
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జన్మదిన వేడుకలు...
మేడ్చల్ :మయోర ఇండియా ఉద్యోగుల ఆందోళన ఉధృతం....