హనుమాన్ గుడికి విరాళం ఇచ్చిన సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి...

హనుమాన్ గుడికి విరాళం ఇచ్చిన సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి...

విరాళం అందజేస్తున్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి

 

గజ్వేల్ ,ఏప్రిల్ 07(ప్రజాస్వరం) :

 

వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి యాదవ్ గ్రామ అభివృద్ధి లో భాగంగా గ్రామంలో హనుమతుని గుడి నిర్మాణానికి తనవంతు 50000 (యాభై వెయ్యిలు) రూపాయలు గుడి పెద్దలు గురుస్వామి, కుక్కలా అంజగౌడ్ కు అందజేశారు . ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతూ గ్రామంలో మున్ముందు మరిన్ని గ్రామ అభివృద్ధి, సేవ లో తనవంతు సహాయం,కృషి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు