ఎమ్మెల్యే సునీత రెడ్డి ని కలిసిన పురం మహేష్

ఎమ్మెల్యే సునీత రెడ్డి ని కలిసిన పురం మహేష్

మనోహరాబాద్ ( ప్రజాస్వరం) : 

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డిని మనోహరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచల ఫోరం మాజీ అధ్యక్షులు రేణు కుమార్, మండల నాయకులు సాదు సత్యనారాయణ లున్నారు.

Latest News

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి  యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) :                            యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...
చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం
కనకాయి కోట పై పత్ర సమర్పణ
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...