పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మనోహరాబాద్, ఏప్రిల్ 23
వెంకట్ జర్నలిస్ట్:మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లోని కాళ్ళకల్ గ్రామంలో పేకాట స్థావరం పై ఎస్సై సుభాష్ గౌడ్ తన సిబ్బంది తో కలిసి దాడి చేశారు.ఈ దాడి లో 8 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్,కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.62490 నగదు తో పాటు 8 మొబైల్స్ ఫోన్స్ మరియు 5 కార్లను స్వాధీనం చేసుకున్నమని తెలిపారు.
Latest News
23 Apr 2026 14:22:53
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23 ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...


