బీజేపీ శ్రేణులు ధర్నా.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23
ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని, లేదంటే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసనలో పార్టీ నాయకులు మండల ఇన్చార్జి వంటేరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Latest News
23 Apr 2026 14:22:53
ప్రజాస్వరం : మాసాయిపేట, ఏప్రిల్ 23 ప్రధాని మోదీపై మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా మాసాయిపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో...


