తైబజార్ వసూళ్ల రద్దు కు ఆదేశం...

తైబజార్ వసూళ్ల రద్దు కు ఆదేశం...

తైబజార్ వసూళ్ల రద్దు కు ఆదేశం...

మెదక్ సెప్టెంబర్ 12 (ప్రజా స్వరం)

Read More జిల్లా వ్యాప్తంగా 4,987 కేసుల పరిష్కారం..

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ తైబజార్ వసూలు పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహిళా పై దురుసుగా ప్రవర్తించడం పట్ల ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. మెదక్, రామాయంపేట తైబజార్ ను పూర్తిగా రద్దు కు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ లో గిరిజన మహిళా పై తైబజార్ వాసులు చేసే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు  పెట్టాలని డీఎస్పీ కి ఆదేశించారు. సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఉద్దేశ్యంతో తైబజార్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు

Read More ఉత్తమ సేవ చేసిన వారికే మంచి గుర్తింపు. -అవార్డు గ్రహీతకు మంథని మాజీ ఎమ్మెల్యే సన్మానం.

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం