తైబజార్ రద్దు పట్ల కూరగాయలు పండించే రైతుల హర్షం...

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం... 

తైబజార్ రద్దు పట్ల కూరగాయలు పండించే రైతుల హర్షం...

తైబజార్ రద్దు పట్ల కూరగాయలు పండించే రైతుల హర్షం...
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటానికి పాలాభిషేకం... 

మెదక్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం)

మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో తైబజార్ రద్దు చేయడం సంతోషకరమని బొద్దుల కృష్ణ అన్నారు. తైబజార్ రద్దు నేపథ్యంలో శనివారం మెదక్ పట్టణం మార్కెట్ లో రైతులు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయలు పండించే రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తైబజార్ రద్దు సంతోషకరమని అన్నారు. రైతులు బాగుండాలనే మంచి లక్ష్యంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారని ఎలాంటి మరెన్నో మంచి పనులు చేస్తూ ఆయన ముందుకు సాగాలని కోరుతున్నట్లు తెలిపారు. వరద వల్ల ఇబ్బందులు పడుతున్న దుప్ సింగ్ తండా వాసులకు నిత్యసర సరుకులు, కూరగాయలను అందించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రజల, రైతుల సమస్యలపై వెంటుండి మరి పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తి అన్నారు. మెదక్, రామాయంపేట తైబజార్ వసూళ్లు రద్దు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read More తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం