ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...

ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...

ప్రజాస్వరం : చిన్న శంకరంపేట , ఏప్రిల్ 15

  

చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామశివారులోని పటెల్ చెరువు ఎప్టీఎల్ గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం ఖాజాపూర్ గ్రామశివారులోని పటేల్ చెరువు ఎప్టీఎల్ బౌండ్రి ఏర్పాటుకు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఇరిగేషన్ ఏఈ వాసుదేవ్, సర్వేయర్ లక్ష్మి భవాని, తదితరులు పాల్గొన్నారు.