నర్సారెడ్డిని సన్మానించిన నాయకులు 

నర్సారెడ్డిని సన్మానించిన నాయకులు 

మనోహరబాద్ ( ప్రజాస్వరం) : 

గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మనోహరాబాద్ మండలం లోని నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కలిసి నర్సారెడ్డి ని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు.ఆయనను కలిసిన వారిలో మనోహరాబాద్ మాజీ ఎంపీపీ పురం నవనీత రవిముదిరాజ్, కాళ్లకల్ మాజీ సర్పంచ్ కమ్మరి వెంకటేశం , వార్డు సభ్యులు సాయం బాబు, పురం సత్యనారాయణ , శ్రీశైలం లతో పలువురు నాయకులు ఉన్నారు.

Latest News

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి  యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) :                            యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...
చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం
కనకాయి కోట పై పత్ర సమర్పణ
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...