ఘనంగా లక్ష పుష్పార్చన
By Prajaswaram
On
శివంపేట / మనోహరాబాద్ (ప్రజాస్వరం) :
శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం సికింద్లాపురం లో ధనుర్మాసం పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారికి లక్ష పుష్పార్చన స్వామి వారి విశేష పూజలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శశిధర్ మరియు ఆలయ అర్చకులు భక్తులు పాల్గొనడం జరిగింది.
Latest News
24 Jan 2026 16:55:42
తూప్రాన్ జనవరి 24 (ప్రజాస్వరం) : పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామం శివారులో గల వీరభద్ర రైస్ మిల్ లో మెదక్...


