ఎమ్మెల్యే జిఎంఆర్ ని కలిసిన ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్

ఎమ్మెల్యే జిఎంఆర్ ని కలిసిన ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్

పటాన్ చెరు, జనవరి 22(ప్రజాస్వరం):                               ఇంద్రేశం మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా నియమితులైన అజయ్ రెడ్డి గురువారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో అభివృద్ధి, పౌర సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శక పాలనకు కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు.