నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు
By Prajaswaram
On
నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవు....
జిల్లా వ్యవసాయ అధికారి వినయ్
Read More ఎంపీని కలిసిన బీజేపీ నేతలు
Read More మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి
మనోహరాబాద్
Read More గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
( ప్రజాస్వరం ) :
జిల్లా వ్యాప్తంగా ఉన్న విత్తనాలు, ఎరువులు విక్రయించే దుఖా నాలను తనిఖీ చేయడం జరుగుతుందని నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని విత్తనాల మరియు ఎరువులు దుకానాల్లో శనివారం మండల వ్యవసాయాది ధికారిని స్రవంతి తో కలిసి తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరుశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మడం జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
Latest News
06 Jul 2025 13:42:12
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...