బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్
By Prajaswaram
On
బీజేపీ ఛీఫ్ రామచందర్ రావుకు శుభాకాంక్షలు
మనోహరాబాద్ , ( ప్రజాస్వరం) :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్. రామచందర్ రావు ను మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బీజేపీ సోషల్ మీదియ కన్వీనర్ మంచి గిరీష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కొత్త అధ్యక్షుల సూచనలు , ఆదేశాలతో మరింత కృషిచేస్తామని ఆయన తెలిపారు.
Latest News
06 Jul 2025 13:42:12
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...