ఎంపీ ఈటలను కలిసిన సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులు
By Prajaswaram
On
గజ్వేల్ (ప్రజాస్వరం) : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ , గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజేందర్ గారు గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో రానున్న ఎన్నికల్లో బీజేపీ జండా ఎగరేసేందుకు కార్యకర్తలు కష్టపడి పని చెయ్యాలని సూచించడం జరిగించినట్లు గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ తెలిపారు. ఈటలను కలిసిన వారిలో నాగు ముదిరాజ్, పంజాల రాజు గౌడ్ తదితరులున్నారు.
Latest News
07 Jul 2025 16:47:27
టయోటా షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెదక్ జూలై 07 (ప్రజా స్వరం) మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ వద్ద సోమవారం మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్...