అలరించిన యక్షగాన రామాయణం....
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 28 (ప్రజాస్వరం):
మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన 'యక్షగాన రామాయణం' భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరామనవమి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ బాగోతాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అంతరించిపోతున్న పురాతన కళారూపానికి మళ్లీ జీవం పోసినట్లుగా ఈ ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని యక్షగాన కళాకారులను అభినందించారు.
Latest News
31 Mar 2026 21:06:01
తూప్రాన్, మార్చి 31 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం గౌడి గూడెంలో ఇటీవల ఇసుక అక్రమ రవాణా కేసులో గౌడి గూడెం...


