చెత్త బుట్టల పంపిణీ....
By Prajaswaram
On
మాసాయిపేట ,ఏప్రిల్ 15 (ప్రజాస్వరం):
మండలంలోనిపోతంశెట్టిపల్లిలో తడి పొడి చెత్త సేకరణకు గుట్టలు పంపిణీ చేశారు. ఓ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటింటీకి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. తడి పొడి చెత్త వేరు చేసి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విగ్నేశ్వర్, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ ప్రశాంత్, నోమన్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Latest News
21 Apr 2026 17:08:17
ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 21 ప్రతీ పేదోడి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ...


