బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం.....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14
మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు మండల అద్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు వంటేరుశ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు పాపన్న శ్రీకాంత్, BJYM మండల అధ్యక్షుడు గొగొండ విఠల్ బూత్ అధ్యక్షులు సాయి,పల్లపు సురేష్, గౌరగళ్ళ రాములు, రవి, గుల్ల నరేష్ , సత్యనారాయణ , సీనియర్ నాయకులు ముక్క యాదగిరి, సీనియర్ తుడుం సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Latest News
14 Apr 2026 20:05:56
ప్రజాస్వరం : మాసాయిపేట ,ఏప్రిల్ 14 మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాసాయిపేట మండల అధ్యక్షుడు సమావేశంలో


