సీఎస్ఐ చర్చ్ లో భక్తుల సందడి..
By Prajaswaram
On
సీఎస్ఐ చర్చ్ లో భక్తుల సందడి....
మెదక్ ఆగస్టు 24 (ప్రజా స్వరం)
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక ప్రార్థనలల్లో మహిళలు యేసయ్య జీవిత చరిత్ర లో నుండి ఒక నాటక ను ప్రదర్శించడం జరిగింది. యేసయ్య ను దర్శించుకునేందుకు సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడం జరిగింది.
Related Posts
Latest News
17 Sep 2025 11:28:55
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...