చిన్న శంకరంపేట ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టిన దీప్లా రాథోడ్...
By Prajaswaram
On
చిన్న శంకరంపేట,ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం ):
చిన్న శంకరంపేట మండల విద్యాశాఖ అధికారి బుధవారం పదవి బాధ్యతలను చేపట్టారు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం చిన్న శంకరం పేట హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా ఉన్న ఆయన ఎంఈఓ గా పదోన్నతి పొందడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉపాధ్యాయ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు
Latest News
26 Feb 2026 22:08:51
మేడ్చల్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్ పూర్ 23 వ వార్డు అంధకారంలో మగ్గుతోంది. 23 వ వార్డు


