రఘునందన్ ను పరామర్శించిన బండి సంజయ్
By Prajaswaram
On
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును గురువారం సాయంత్రం ఆయన నివాసంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిసి పరామర్శించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న రఘునందన్ రావు ను ఆయన కలిసి ఆరోగ్య బాగోగులపై అడిగి తెలుసుకున్నారు. ఫోన్ కాల్ బెదిరింపులు, పార్టీ విషయాలపై కూడా కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం.
Latest News
07 Jul 2025 16:47:27
టయోటా షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెదక్ జూలై 07 (ప్రజా స్వరం) మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్ వద్ద సోమవారం మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్...