ఐకేపీ గ్రామ కమిటీ భవణం నిర్మాణనికి భూమి పూజ...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 20 (ప్రజస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మనోహబాద్ మండలం లింగారెడ్డి పేట్ లో ఐకేపీ గ్రామ కమిటీభవననిర్మాణ నికి భూమి పూజ చేసిన సర్పంచ్ శివగోని పెంట గౌడ్ గ్రామ వి ఓ మంజుల గౌడ్ ప్రతి నెల ఐకేపీ మహిళా గ్రూప్ సభ్యులు సమావేశం కోసం ఈ భవనం ఎంతగానో ఉపయోగ పడుతుంది అని సర్పంచ్ అన్నారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో భవనం నిర్మాణం పూర్తి చేసి తొందరగా ఐకేపీ సభ్యులకు అప్పగించి ప్రారంభం చేస్తాం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమం గ్రామ ఐకేపీ గ్రూప్ ల సభ్యులు పాలక వర్గం గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు
Latest News
20 Feb 2026 17:35:14
సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు.. సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు.. చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ): చేగుంట...


