పులి సంచారం.. జాగ్రత్తగా ఉండాలి
అటవీ శాఖ బీట్ అధికారి చిరంజీవి
By Prajaswaram
On
మాసాయిపేట (ప్రజాస్వరం) :
,చెట్ల తిమ్మాయపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ బీట్ అధికారి చిరంజీవి తెలిపారు. రెండు, మూడు రోజులుగా చిరుత పులి కనిపిస్తుండడంతో శనివారం గ్రామాల్లో పర్యటించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను ఉంచరాదని, రాత్రుల్లో సమీపంలోకి వెళ్లవద్దని, ఒంటరిగా ప్రజలు తిరగరాదని సూచించారు.
Latest News
24 Jan 2026 19:20:37
తూప్రాన్, జనవరి 24: (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ 16వ వార్డులో తెరాస యువత, స్థానిక నాయకులు మరియు యువకులు కలిసి ఇంటింటి ప్రచార...


