పంచమి పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం

పంచమి పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం

మాసాయిపేట్ జనవరి 23 (ప్రజాస్వరం):

మండలోనివసంతి పంచమి పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడం జరుగుతుందని సర్పంచ్ కృష్ణారెడ్డి అన్నారు మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గ్రామంలోని వేద పండితుల మధ్య మంత్రాచారణలతో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని దీవించడం జరిగిందని వారన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి ఎమ్మార్వో జ్ఞానజ్యోతి మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఉపసర్పంచ్ పసుల వెంకటేష్ మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు గౌడ్ మాజీ సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నరసింహం వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...