స్నేహితురాలి మృతికి నివాళి..
By Prajaswaram
On
మనోహరాబాద్, (ప్రజాస్వరం) :
మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ప్రవీణ కుమారి తన స్వస్థలం వైజాగ్ తిరిగి వెళ్లి పోయింది. ఆనారోగ్య కారణాలతో శనివారం రాత్రి మృతి చెందింది. 2000-2001 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఆమె తోటి స్నేహితులు ఫోటో కు పూల మాల వేసి కోవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, లక్ష్మణ్ యాదవ్, మస్తాన్ పటేల్, ప్రవీణ్ చారి, భాస్కర్ చారి తదితరులు పాల్గొన్నారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


