స్తంభం ఎక్కిన కౌన్సిలర్....

స్తంభం ఎక్కిన కౌన్సిలర్....

 

మేడ్చల్, మార్చి 13 (ప్రజాస్వరం):

మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ శ్రీ రంగవరంలో శ్రీ రంగనాయక స్వామి భవాని రామలింగేశ్వర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం రోజున సందర్భంగా అధికారులకు బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు వెళ్లి విధిలైట్లు వేయమని కోరిన అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నందున కౌన్సిలరే స్వయంగా స్తంభాలు ఎక్కి వీధి దీపాలకు మర మత్తులు చేసి వీధి దీపాలను వెలిగించాడు.17వ వార్డు కౌన్సిలర్ దాది నర్సింహా ను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు

Latest News

కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు...  కాలం చెల్లిని ఐస్ క్రీంఅమ్ముతున్నా మహావీర్ పార్లర్ యజమాని పై కేసు... 
తూప్రాన్, మార్చ్ 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి   తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న మహావీర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో...
నీటి నిలువలు తొలగించడం పరిసరాల పరిశుభ్రత...  
తూప్రాన్ లో హనుమాన్ మండల దీక్షలు.....
దాబాలపై ఆకస్మిక దాడులు 18 సిలిండర్ లు సీజ్... 
మెదక్ జిల్లా తూప్రాన్‌లో
వ్యవసాయ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి సమావేశం
కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్  బి.ఆర్. నాయుడు