సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణం చేయించిన కౌన్సిలర్....
By Prajaswaram
On
మేడ్చల్ జిల్లా, మార్చి 21(ప్రజాస్వరం):
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వ వార్డులో వార్డు కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్ దుర్గమ్మ గుడి వద్ద సొంత నిధులతో వాటర్ సంపు నిర్మాణాన్ని చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
దుర్గమ్మ గుడి వద్ద భక్తులు వాటర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని దానిని గమనించి సంపు నిర్మాణం చేయించినట్లు తెలిపారు.వాటర్ సంపు నిర్మాణం చేయించిన సందర్భంగా కౌన్సిలర్ ని పలువురు అభినందించారు.
Latest News
21 Mar 2026 12:13:20
మేడ్చల్ జిల్లా, మార్చి 21(ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 24 వ వార్డులో వార్డు కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్ దుర్గమ్మ గుడి వద్ద...


