డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.....
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 11 (ప్రజాస్వరం):
మండలం లోని పోతాన్ శెట్టిపల్లిలో అండర్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా ఉండేందుకు పనులు నిర్వహిస్తున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిరణ్ నాయక్, వార్డు మెంబర్లు సందీప్ రెడ్డి, భాగ్యలక్ష్మి, ధనమ్మ, స్వామి, కృష్ణ, గ్రామస్థులు పాల్గొన్నారు.
Latest News
11 Mar 2026 12:19:22
మాసాయిపేట, మార్చి 11 (ప్రజాస్వరం): మండలం లోని పోతాన్ శెట్టిపల్లిలో అండర్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా...


