మేడ్చల్‌లో విషాదం.. బాలిక అనుమానాస్పద మృతి ...

మేడ్చల్‌లో విషాదం.. బాలిక అనుమానాస్పద మృతి ...

మేడ్చల్ , ప్రజాస్వరం  :

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదోని గడ్డ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది.ఓ బాలిక ఇంట్లో ఉరివేసుకుని పాల్పడినట్లు సమాచారం.అయితే అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని బాలిక కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బాలిక మృతి కి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Latest News

కాంగ్రెస్ వెయ్యి రోజుల పరిపాలనలో పదేళ్లు వెనుకకు ... కాంగ్రెస్ వెయ్యి రోజుల పరిపాలనలో పదేళ్లు వెనుకకు ...
వెయ్యి రోజుల విధ్వాంస పాలనపై ఇంటింటి కి బాకీ కార్డు -కౌన్సిలర్ జైపాల్ నాయక్... తూప్రాన్ ,సెప్టెంబర్ 5 (ప్రజస్వరం) :   మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్...
మేడ్చల్‌లో విషాదం.. బాలిక అనుమానాస్పద మృతి ...
మేడ్చల్‌లో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీఆర్ఎస్ భారీ ర్యాలీ...
పార్క్ వుడ్ టవర్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు....
మేడ్చల్‌లో బెలెనో కారు బోల్తా ...
ప్రత్యేక ఓటర్‌ జాబితా ప్రక్రియతో రెవెన్యూ సిబ్బందిపై అదనపు పని భారం...
శేరిపల్లి పాఠశాలలో ఘనంగా పాఠశాల రూపాంతర కార్యక్రమం....