మేడ్చల్లో బెలెనో కారు బోల్తా ...
By Prajaswaram
On
ఇద్దరికి గాయాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ :
మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి–44పై జైత్ర ఆసుపత్రి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న మారుతి బెలెనో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు కాగా, వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Latest News
05 Sep 2026 15:48:23
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్...


