వృధాగా పోతున్న నీరు
By Prajaswaram
On
మిషన్ భగీరథ నల్లాల లీకేజీలు
మాసాయిపేట డిసెంబర్ 25 (ప్రజాస్వరం)
మండల కేంద్రంలో మిషన్ భగీరథ నల్లాలు లీకేజీ అవుతున్నాయి. మహాత్మా గాంధీ విగ్రహం, పోస్ట్ ఆఫీస్ సమీపంలో పైపులైన్ల నుంచి లీకేజ్ అవుతూ రోడ్డుపై నీటి ప్రవాహం జరుగుతుంది. కొద్ది రోజులుగా నీటి లీకేజీ జరుగుతున్న అధికారులు సిబ్బంది పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


