ఘనంగా18 గీతా జయంతి ...
By Prajaswaram
On
తూప్రాన్, ఫిబ్రవరి 26 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని గీతా మందిరంలో నేడు ఘనంగా 18వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఆలయంలో పుణ్యా వచనం హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు జయంతి ఉత్సవాలకు మాధవానంద స్వామి హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి కలిగి ఉండాలని ఎక్కడైతే భగవంతుని పూజలు జరుగుతాయో అక్కడ ప్రశాంతత ఉంటుందని రామనామం జపం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నేతి నాగేష్ ఆర్యవైశ్య నాయకులు బుక్క అశోక్ విజయ్ శ్రీనివాస్ రాజు మహేష్ బాల వీరయ్య లక్ష్మణ్ తదితర దంపతులతో పూజ కకార్యక్రమం లో పాల్గొన్నారు
Latest News
10 Mar 2026 20:45:12
తూప్రాన్ ,మార్చ్ 10 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అల్లాపూర్ చెందిన జ్యోతిని చేగుంట మండలం రాంపూర్ చెందిన...


