బోర్లు వేశారు కానీ....
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 06 (ప్రజాస్వరం):
మండల కేంద్రంలో నూతనంగా బోర్లు వేసి మోటర్లు బిగించడం మరిచిపోయారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం గ్రామంలో నూతనంగా మూడు బోర్లను వేశారు. అలాగే మరో మూడు పాత బోర్లను ఫ్లెషింగ్ చేపట్టారు. ఆరు బోర్లను సిద్ధం చేసినప్పటికీ మోటార్లను బిగించలేదు. వేసవి మొదలవడంతో ప్రజలు నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే బోర్లలో మోటర్లు బిగించాలని ప్రజలు కోరుతున్నారు.
Latest News
06 Mar 2026 07:54:15
మాసాయిపేట, మార్చి 06 (ప్రజాస్వరం): మండల కేంద్రంలో నూతనంగా బోర్లు వేసి మోటర్లు బిగించడం మరిచిపోయారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం గ్రామంలో నూతనంగా...


