పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో సరైన సదుపాయాలు లేకుండా, క్రూరంగా తరలిస్తున్నారనే సమాచారంపై తనిఖీలు నిర్వహించాగా ఒక డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో ఎద్దులను గుంపుగా కుక్కి, వాటికి తగిన గాలి, నీరు, ఆహారం వంటి కనీస సదుపాయాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి దీనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసినట్లు ఎసై గంగారాజు తెలిపారు .ఎద్దులను గోశాలకు సంరక్షణ కోసం అప్పగించారు.వాహనం స్వాధీనం చేసుకొని డ్రైవర్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎసై పేర్కొన్నారు.
Latest News
18 Apr 2026 05:50:26
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో...


