నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....

ప్రజాస్వరం : మాసాయిపేట , ఏప్రిల్ 17

 

మండల కేంద్రంలో టీజేఏసీ (TJAC) ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ(PRC)ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ జ్ఞానజ్యోతికి వినతిపత్రం అందజేశారు. టీపీయూఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రంగారెడ్డి, ఎస్జీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఎంపీడీఓ విగ్నేష్తో మధుసూదన్ రావు పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Latest News

రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు.. రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..
మూడు రోజులపాటు ఉత్సవాలు..   ఉత్సవాలకు ముస్తాబైన దేవాలయాలు...   ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 17  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో గౌడ సంఘం తూప్రాన్...
మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......
ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...