నవవధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేతా ....
2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ ...
By Prajaswaram
On
గజ్వేల్, ఏప్రిల్ 11 (ప్రజాస్వరం):
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 2 వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ ఆధ్వర్యంలో శనివారం గిరిపల్లి గ్రామానికి చెందిన అక్షయ వివాహానికి పుస్తె మట్టెలు చీర సారే అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయం కమిటీ అధ్యక్షులు జగ్గయ్యగారి శ్రీనివాస్ మాట్లాడుతూ, మానవసేవే మాధవసేవ అంటూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నవవధువు వివాహానికి పూస్తే మట్టెలు అందజేసిన గోలి మమతా సంతోష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో మద్దికుంట బాలచంద్రం, దేశ బోయిన బాలచంద్రం, నవ వధువు అక్షయ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Latest News
12 Apr 2026 21:47:46
తూప్రాన్ ,ఏప్రిల్ 12 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగుల పల్లి గ్రామానికి చెందిన అక్కంగారి అక్షర కు...


