నిర్మాణం లో ఉన్న భవనం పై నుండి పడి కార్మికుడు....

నిర్మాణం లో ఉన్న భవనం పై నుండి పడి కార్మికుడు....

ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 04 :

 

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి నవోదయ వెంచర్ లో నిర్మాణంలో ఉన్న భవనం మూడవ అంతస్తు నుండి సెంట్రింగ్ పనులు చేస్తూ  కింద పడి కార్మికుడు మృతి చెందాడు.మూసాపేట్ కి చెందిన రవి గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.