బిఆర్ఎస్ నాయకుని పార్థివదేహానికి నివాళులు
By Prajaswaram
On
బిఆర్ఎస్ నాయకుని పార్థివదేహానికి నివాళులు.
మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం)
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,సీనియర్ నాయకుడు కర్ర శ్రీహరి మరణించగ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి అతని పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.వారి వెంట పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్ సింగ్ ఉన్నారు.
Latest News
17 Sep 2025 11:28:55
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...